న్యూఢిల్లీ, ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
బడ్జెట్ 2026లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియాAI మిషన్కు ₹5,000 కోట్ల నిధులు కేటాయించి, 10,000కు పైగా GPUs, డీప్టెక్ స్టార్టప్లకు మద్దతు ప్రకటించింది. ఐఐటీల్లో AI క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు, PM రీసెర్చ్ ఫెలోషిప్ విస్తరణతో పరిశోధనకు ఊపునిచ్చింది. ఉద్యోగాలపై AI ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి హైపవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

బడ్జెట్ 2026లో AIకి భారీ ప్రాధాన్యం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) బడ్జెట్ 2026లో కృత్రిమ మేధ (AI) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఇండియాAI మిషన్కు ₹5,000 కోట్ల నిధులు కేటాయించి, 10,000కు పైగా GPUs, డీప్టెక్ స్టార్టప్లకు మద్దతు ప్రకటించింది. ఐఐటీల్లో AI క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు, PM రీసెర్చ్ ఫెలోషిప్ విస్తరణతో పరిశోధనకు ఊపునిచ్చింది. ఉద్యోగాలపై AI ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి హైపవర్డ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

