అంత రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూర్ ఎస్పీ జి అజిత వెజoడ్ల వెల్లడించారు ఆమె మాట్లాడుతూ నిందితులు ఇతర రాష్ట్రల్లో ల గ్జరీ కార్లను దొంగలించి నకిలీ నెంబర్ ప్లేట్స్, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు 1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.



