*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో సంతకాలు సేకరించి నిరసన తెలియజేస్తూ,*
*ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి,యువ నేత శ్రీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు,*
*రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డిగారు,*
*వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి ముగతి విరుపాక్షిరెడ్డి గారి ఆదేశాల మేరకు*
*ఈరోజు అనగా 30-11-2025వతేదిన ముగతి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు.*
*🔹 పీపీపీ విధానంతో ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు.*
*🔹 మెడికల్ కాలేజీలు ప్రజాస్వామ్య సొత్తు, వాటిని ప్రైవేటు చేతుల్లోకి వదిలేయడం ప్రజాహక్కులపై దాడి అని స్పష్టం చేశారు.*
*ప్రజలు గొప్ప ఉద్వేగంతో, అపారమైన విశ్వాసంతో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాల ద్వారా తమ మద్దతును తెలిపారు*
*ఈ కార్యక్రమం లో వైసీపీ యువజన జిల్లా ప్రధానకార్యదర్శి ముగతి దేవపాల్ గారు,వైస్సార్సీపీ నాయకులు చిన్నన్న గారు,దేవపుత్ర గారు,దావీదు గారు,సామేల్ గారు,అబ్రహం గారు,ప్రకాశం గారు,రాజేంద్రప్రసాద్ గారు, కె దావీదు గారు,కార్యక్రర్తలు,పాల్గొని విజయవంతం చేసారు*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


