మర్రిపాడు మండలం, కృష్ణపురం లోని నోవోదయ విద్యాలయం ను జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజెండ్ల సందర్శించారు. నవోదయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని బలవన్మరణం ఘటనపై మృతి చెందిన విద్యార్థిని తోటి విద్యార్థులు, విచారణ చేపట్టారు. నవోదయ విద్యాలయంలో జరిగిన ఘటన పై విచారణ వేగవంతం చేసామని విద్యాలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థులు భయ బ్రాంతులకు గురి కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
నోవోదయ విద్యాలయం ను పరిశీలించిన జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజెండ్ల గారు
మర్రిపాడు మండలం, కృష్ణపురం లోని నోవోదయ విద్యాలయం ను జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజెండ్ల సందర్శించారు. నవోదయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని బలవన్మరణం ఘటనపై మృతి చెందిన విద్యార్థిని తోటి విద్యార్థులు, విచారణ చేపట్టారు. నవోదయ విద్యాలయంలో జరిగిన ఘటన పై విచారణ వేగవంతం చేసామని విద్యాలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థులు భయ బ్రాంతులకు గురి కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

