శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర పరిరక్షణ సమితిపరిరక్షణ సమితి అధ్యక్షులు అట్ల పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో గురువారము నాడు స్థానిక సుఖ బ్రహ్మాస్త్రంలో కార్తీకమాస వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ.. గతంలో గతంలో మొదటగా నది ప్రక్షాళన చేపట్టగా అనంతరం దేవస్థానం వారు ముందుకు వచ్చి నది ప్రక్షాళన చేశారన్నారు. దేవాలయంలోని సమస్యలను పరిష్కారం దిశగాతీసుకెళ్లామని తిరుమలలో ఆర్టీసీ బస్సులపై నమో వెంకటేశాయ అని రాశారో అదేవిధంగా శ్రీకాళహస్తి డిపో బస్సుల పైన కూడా రాయలని ఆలయ ఈవోకి, ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బి,వెంకయ్య, ఈశ్వర్ స్వామి, రమేష్, డాక్టర్ లక్ష్మీనారాయణ,,శంకర్, కొండుగోరుకృష్ణ ప్రసాద్, మోహన్ గౌడ్, పి ఎం చంద్రగారు, త్యాగణం భక్తవత్సలు, వి సుబ్రహ్మణ్యం, జె,దుర్గాప్రసాద్, త్యాగనంశైలిజా, బి రేణుకా దేవి, పరమేశ్వరయ్య, ముని సుబ్బారెడ్డి, పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కార్తీకమాస భోజనాలు
శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర పరిరక్షణ సమితిపరిరక్షణ సమితి అధ్యక్షులు అట్ల పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో గురువారము నాడు స్థానిక సుఖ బ్రహ్మాస్త్రంలో కార్తీకమాస వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పురుషోత్తం గౌడ్ మాట్లాడుతూ.. గతంలో గతంలో మొదటగా నది ప్రక్షాళన చేపట్టగా అనంతరం దేవస్థానం వారు ముందుకు వచ్చి నది ప్రక్షాళన చేశారన్నారు. దేవాలయంలోని సమస్యలను పరిష్కారం దిశగాతీసుకెళ్లామని తిరుమలలో ఆర్టీసీ బస్సులపై నమో వెంకటేశాయ అని రాశారో అదేవిధంగా శ్రీకాళహస్తి డిపో బస్సుల పైన కూడా రాయలని ఆలయ ఈవోకి, ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బి,వెంకయ్య, ఈశ్వర్ స్వామి, రమేష్, డాక్టర్ లక్ష్మీనారాయణ,,శంకర్, కొండుగోరుకృష్ణ ప్రసాద్, మోహన్ గౌడ్, పి ఎం చంద్రగారు, త్యాగణం భక్తవత్సలు, వి సుబ్రహ్మణ్యం, జె,దుర్గాప్రసాద్, త్యాగనంశైలిజా, బి రేణుకా దేవి, పరమేశ్వరయ్య, ముని సుబ్బారెడ్డి, పరిరక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

