Monday, 23 March 2026
  • Home  
  • మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనింద్ర కుమార్ రెడ్డి
- E-పేపర్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనింద్ర కుమార్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనీంద్ర కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి ఈ సమావేశంలో విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు. అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనీంద్ర కుమార్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో . మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి
ఈ సమావేశంలో విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, మెడికల్‌ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు.

అన్నమయ్య జిల్లా / రైల్వే కోడూరు తాడేపల్లి / నవంబర్ 07 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.