Monday, 23 March 2026
  • Home  
  • తుఫాన్ కారణంగా రజాల వద్ద శారదానదికి గండి పూడ్చే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
- అనకాపల్లి

తుఫాన్ కారణంగా రజాల వద్ద శారదానదికి గండి పూడ్చే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం నవంబర్ 2 పున్నమి న్యూస్ ప్రతినిధి: రాంబిల్లి మండలం, రజాల వద్ద ఇటీవలే సంభవించిన తుఫాన్ కారణంగా శారదా నదికి పడ్డ గండి పూడ్చే పనులను పరిశీలించిన నియోజవర్గ ఎమ్మెల్యే వర్యులు సుందరపు విజయ్ కుమార్. అధికారులను పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి పూడ్చే పనులలో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం నవంబర్ 2 పున్నమి న్యూస్ ప్రతినిధి: రాంబిల్లి మండలం, రజాల వద్ద ఇటీవలే సంభవించిన తుఫాన్ కారణంగా శారదా నదికి పడ్డ గండి పూడ్చే పనులను పరిశీలించిన నియోజవర్గ ఎమ్మెల్యే వర్యులు సుందరపు విజయ్ కుమార్. అధికారులను పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి పూడ్చే పనులలో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.