27-10-2025, ఆదివారం ఢిల్లీలో జరిగే కేంద్ర మంత్రివర్యులు.
విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడు బారసాల వేడుకల్లో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు .గొండు శంకర్ స్వాతి దంపతులు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ స్వాతి దంపతులు పాల్గొన్నారు. చిన్నారికి ఆశీర్వచనాలు అందిస్తూ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు.


