శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈ ఆయనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆ యనకు ఘన స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల పత్యేక ప్రత్యెక దర్శనార్థ ఏర్పాట్లు చేయించి శ్రీ గురుమేద దక్షిణామూర్తి సన్న్ధిలో ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీ స్వామి, అమ్మ వార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు మంత్రి నాదెండ్లకు అందజేశారు. ఈ సందర్బంగా ఏపీ మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ…టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన, నాయకులను, కార్యకర్తలను, అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకెళుతున్న విధానానికి ఏపీ మంత్రి నాదెండ్ల ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల జల్లు కురిపించారు..రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన విషయం తెలిసిందేనని అందులో భాగంగా ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యులు గా నియమితులైన టిడిపి, బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకనానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి మంత్రి నాదెండ్ల కితాబు
శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈ ఆయనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆ యనకు ఘన స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల పత్యేక ప్రత్యెక దర్శనార్థ ఏర్పాట్లు చేయించి శ్రీ గురుమేద దక్షిణామూర్తి సన్న్ధిలో ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీ స్వామి, అమ్మ వార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు మంత్రి నాదెండ్లకు అందజేశారు. ఈ సందర్బంగా ఏపీ మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ…టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన, నాయకులను, కార్యకర్తలను, అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకెళుతున్న విధానానికి ఏపీ మంత్రి నాదెండ్ల ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల జల్లు కురిపించారు..రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన విషయం తెలిసిందేనని అందులో భాగంగా ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యులు గా నియమితులైన టిడిపి, బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకనానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

