Monday, 8 December 2025
  • Home  
  • కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా
- కర్నూలు

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా

బిగ్ బ్రేకింగ్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన బస్సు 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దూకి గాయాల పాలవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది* ఈ బస్సులో 40 మంది పైగా ఉండటంతో 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది*

బిగ్ బ్రేకింగ్
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం 32 మంది మృతి తెల్లవారుజామున ఘటన
బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి వోల్వా బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొనడంతో అగ్ని ప్రమాదంతో దగ్ధమైన బస్సు
12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు దూకి గాయాల పాలవడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించిన పోలీస్ సిబ్బంది*
ఈ బస్సులో 40 మంది పైగా ఉండటంతో 32 మంది చనిపోయినట్లు తెలుస్తుంది, ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.