Monday, 8 December 2025
  • Home  
  • రోడ్డు మరమ్మతులు చేయించిన రెడ్డి మిత్రమండలి.
- జోగులాంబ గద్వాల

రోడ్డు మరమ్మతులు చేయించిన రెడ్డి మిత్రమండలి.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం హైవే NH44 నుండి గ్రామానికి గల రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులు ఉన్న గుంతలను ఎర్ర మట్టితో సుమారు70 వేల రూపాయలతో [రెడ్డి మిత్రమండలి] వారు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం హైవే NH44 నుండి గ్రామానికి గల రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులు ఉన్న గుంతలను ఎర్ర మట్టితో సుమారు70 వేల రూపాయలతో [రెడ్డి మిత్రమండలి] వారు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.