జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం హైవే NH44 నుండి గ్రామానికి గల రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులు ఉన్న గుంతలను ఎర్ర మట్టితో సుమారు70 వేల రూపాయలతో [రెడ్డి మిత్రమండలి] వారు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

- జోగులాంబ గద్వాల
రోడ్డు మరమ్మతులు చేయించిన రెడ్డి మిత్రమండలి.
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం నారాయణపురం గ్రామం హైవే NH44 నుండి గ్రామానికి గల రెండు కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులు ఉన్న గుంతలను ఎర్ర మట్టితో సుమారు70 వేల రూపాయలతో [రెడ్డి మిత్రమండలి] వారు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించడం జరిగింది దీనికి గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

