Thursday, 5 February 2026
  • Home  
  • రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి 10 వేళ రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి,,,!!
- ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి 10 వేళ రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి,,,!!

కలిగిరి. అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి):// కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

కలిగిరి. అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి)://

కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.