శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం లోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం కు ఎంపికయ్యారు.విద్య,కళలు మరియు సాహిత్యం మొదలగు రంగాల్లో వారు అందిస్తున్న విశిష్ట సేవల కు గాను ఈ అవార్డు కి కయ్యూరి బాల సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేసినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య సమాచారం అందించారు.ఈ నెల12 వ తేది తిరుపతి మహతి కళాక్షేత్రం లో జరిగే వే ఫౌండేషన్ 12 వార్షికోత్సవం సందర్భంగా ఆయన కు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుకు ఎంపికైన కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం లోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారం కు ఎంపికయ్యారు.విద్య,కళలు మరియు సాహిత్యం మొదలగు రంగాల్లో వారు అందిస్తున్న విశిష్ట సేవల కు గాను ఈ అవార్డు కి కయ్యూరి బాల సుబ్రహ్మణ్యం ను ఎంపిక చేసినట్టు వే ఫౌండేషన్ అధ్యక్షుడు పైడి అంకయ్య సమాచారం అందించారు.ఈ నెల12 వ తేది తిరుపతి మహతి కళాక్షేత్రం లో జరిగే వే ఫౌండేషన్ 12 వార్షికోత్సవం సందర్భంగా ఆయన కు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

