భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మరియు మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమల కి విచ్చేసి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు పురందేశ్వరి దంపతులకు తిరుపతి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప వారి తనయుడు తరుణ్ లు కలిసి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కలంకారి వస్త్రముతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది.

దగ్గుబాటి పురందేశ్వరి దంపతులకు వీడ్కోలు పలికిన తిరుపతి బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప .
భారతీయ జనతా పార్టీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు మరియు మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమల కి విచ్చేసి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయం నందు పురందేశ్వరి దంపతులకు తిరుపతి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప వారి తనయుడు తరుణ్ లు కలిసి ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి కలంకారి వస్త్రముతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది.

