శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మరియు కుమారుడు నారా దేవాన్ష్ విచ్చేశారు.వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి మరియు బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికి రాహుకేతు పూజ ఏర్పాట్లు మరియు దర్శన ఏర్పాట్లు చేయించారు.అనంతరం నారా బ్రాహ్మణి మరియు నారా దేవాన్ష్ కి వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందించడం జరిగింది.

ముక్కంటిని దర్శించుకున్న నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మరియు కుమారుడు దేవాన్ష్
శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి మరియు కుమారుడు నారా దేవాన్ష్ విచ్చేశారు.వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి మరియు బొజ్జల బృందమ్మ ఘన స్వాగతం పలికి రాహుకేతు పూజ ఏర్పాట్లు మరియు దర్శన ఏర్పాట్లు చేయించారు.అనంతరం నారా బ్రాహ్మణి మరియు నారా దేవాన్ష్ కి వేద పండితులచే ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందించడం జరిగింది.

