ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఈ నెల 27 న వినాయక చవితి వచ్చే నెల లో రానున్న దేవి నవరత్రుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండపల నిర్వాహకులకి ఉచిత విద్యుత్ సౌకర్యం కలిపించాలి అని కీలక నిర్ణయం తీసుకుంది. మరో వైపు మండ పాల వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటన లు జరగ కుండా చూడాలని అధికారులని ఆదేశించింది.


