Saturday, 7 March 2026
  • Home  
  • పెండింగ్ఆ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని శా కార్యకర్తల ధర్నా
- ఖమ్మం

పెండింగ్ఆ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలి అని శా కార్యకర్తల ధర్నా

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చెయ్యాలి అని కనీస వేతనం 18000 అలాగే ఏడాది కి రెండు జతల యూనిఫామ్ లు ఇవ్వాలని పని ప్రదేశం భద్రత, గౌరవం కలిపించాలి అని డిమాండ్ చేశారు.

ఖమ్మం పున్నమి స్టాఫ్ రిపోర్టర్

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో ని నేల కొండపల్లి మండలం లో మంగళవారం ఆశా కార్యకర్తలు ధర్నా చేశారు
ఈ ధర్నా కార్యక్రమం లో సీపీఎం మండల కార్యదర్శి కే వి రామి రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చెయ్యాలి అని కనీస వేతనం 18000 అలాగే ఏడాది కి రెండు జతల యూనిఫామ్ లు ఇవ్వాలని పని ప్రదేశం భద్రత, గౌరవం కలిపించాలి అని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.