Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీశ్రీశ్రీ రెడ్డెమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన కస్తూరి
- అన్నమయ్య

శ్రీశ్రీశ్రీ రెడ్డెమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన కస్తూరి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలోని చిన్నరాచపల్లి గ్రామం నందు 27వ తేదీన ఆదివారం నాడు రెడ్డిపల్లెమ్మ తల్లి జాతర శుభ సందర్భంగా స్థానిక గ్రామ వాస్తవ్యులు గోపాల్ నాయుడు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలంలోని చిన్నరాచపల్లి గ్రామం నందు 27వ తేదీన ఆదివారం నాడు రెడ్డిపల్లెమ్మ తల్లి జాతర శుభ సందర్భంగా స్థానిక గ్రామ వాస్తవ్యులు గోపాల్ నాయుడు ఆహ్వానం మేరకు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.