Tuesday, 8 September 2026
  • Home  
  • 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి
- అల్లూరి సీతారామరాజు

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించారు. తహశీల్దార్ జి. రాజశ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ కె. మత్స్యరాజు, ఆర్.ఐ శంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను ప్రిన్సిపల్ వివరించారు. 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని అధికారులు సూచించారు. అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, ఎన్ఎస్ఎస్ పిఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు అధ్యక్షత వహించారు. తహశీల్దార్ జి. రాజశ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ కె. మత్స్యరాజు, ఆర్.ఐ శంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను ప్రిన్సిపల్ వివరించారు. 01-10-2026 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని అధికారులు సూచించారు. అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కె. నిర్మల, ఎన్ఎస్ఎస్ పిఓలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.