Friday, 18 September 2026
  • Home  
  • 10వ డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకున్న అడిషనల్ కమిషనర్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

10వ డివిజన్‌లో ప్రజా సమస్యలు తెలుసుకున్న అడిషనల్ కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ హిమబిందు శుక్రవారం 10వ డివిజన్ ఎన్‌డీఆర్ లేఅవుట్‌లోని అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానికులతో సమావేశమయ్యారు. డ్రైనేజీ, విద్యుత్, పారిశుధ్య సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరగా పరిష్కరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హిమబిందు తెలిపారు. అధికారులు సమస్యలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జ్ తిరుమల నాయుడు, శానిటరీ సూపర్‌వైజర్ షరీఫ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.