బ్రాహ్మణపల్లె గ్రామంలో జరిగిన కుమ్మరి మాన్యం భూకబ్జాకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ఆధ్వర్యంలో “హలో కుమ్మరా… చలో మర్రిపాడు” నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు పెళ్ళూరు సుమన్ ప్రజాపతి నేతృత్వంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు MRO కార్యాలయం వద్ద 08-07-2026 (బుధవారం) ఉదయం 9:00 గంటలకు జరగబోయే ఈ ధర్నాకు కుమ్మరులంతా తరలిరావాలని కోరారు.
Uploaded Video:




