మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

- News
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రారంభం – ఆంధ్రప్రదేశ్కు కొత్త అధ్యాయం!
మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన South Coast Railway ఈరోజు (జూన్ 1) నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉండనుంది. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సేవలు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

