✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూర్యుడు నిప్పులు చేరిగాడు అత్యధిక ఉష్ణోగ్రతలు
1. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలోనూ
( 48.14 ),
2. పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో ( 47.17 ),
3. కృష్ణాజిల్లా నందివాడ ( 47.10 ),
4. ఏలూరు జిల్లా చింతలపూడి ( 46.97 ),
5. గోదావరి జిల్లా గణపవరంలో ( 46.82 ),
6. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం లో ( 46.77 ), డిగ్రీ సెల్సియస్ ఈ రోజు నమోదు అయింది కాబట్టి ఏపీ. ఎస్. డి .ఎం. ఏ. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత నాలుగు గంటల ముందు ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
End


