అపార పరిపాలనా అనుభవమున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో మైలేజ్ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీఎంఓలో సమన్వయ లోపం, అధికారుల మధ్య ఆధిపత్య పోరు నిర్ణయాల అమలుపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో సీఎంఓ పనితీరును చంద్రబాబు పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

సీఎంఓలో సమన్వయ లోపం.. చంద్రబాబు పాలనకు మైలేజ్ దూరం!
అపార పరిపాలనా అనుభవమున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజల్లో మైలేజ్ రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సీఎంఓలో సమన్వయ లోపం, అధికారుల మధ్య ఆధిపత్య పోరు నిర్ణయాల అమలుపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తుల పరిష్కారంలోనూ జాప్యం జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో సీఎంఓ పనితీరును చంద్రబాబు పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

