శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 13- 11- 2025వ తేదీన ఎన్.ఎస్.ఎస్. విభాగం వారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, విజయవాడ. వారి సహకారంతో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 800 మంది విద్యార్థులు వారి బ్లడ్ గ్రూప్ చేయించుకొని గ్రూపును నిర్ధారణ చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్. కుమార్ గారు ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కె. సరళ ,శ్రీమతి టి .నాగరాణి ,పి. శ్రీ భారతి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

