పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరి సాయి వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు కో డే మొక్కులు తలనీలాలు సమర్పించారు ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు



