విశాఖ జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం అధ్యర్యం ఉత్తర నియోజకవర్గం సర్వే కార్యాక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిలు గా ఇంచార్జ్,మంత్రివర్యులు శ్రీ డోల వీరాంజనేయులు,విశాఖపట్నం పార్లమెంట్ జోనల్ కోఆర్డినేటర్, ఇచ్చాపురం శాసన సభ్యులు సోదరులు శ్రీ బేందాలం అశోక్ విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్, విశాఖ జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు సొదరులు శ్రీ చోడే వెంకట పట్టాభిరామ్ MLC సారథులు రామరావు గారు సోదరులు సజీర్ గారుమా ఙీ జి.వి.యమ్ సి కార్పొరేట్లలు క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ సభ్యులు,వార్డు యూనిట్ ఇన్చార్జులు ఉన్నారు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు,వార్డు అధ్యక్షులు,మహిళా నాయకులు,కార్యకర్తలు
ఈ టిడిపి నాయకులు , కార్యకర్తలు అభిమానులు లక్ష్మీ భార్గవి దువ్వాడ, పాల్గొన్నారు



