Friday, 22 May 2026
  • Home  
  • రైతు రుణమాఫీపై ఫడ్నవీస్ హామీ
- News

రైతు రుణమాఫీపై ఫడ్నవీస్ హామీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులకు జూన్ 30లోపు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీ ఇచ్చారు. రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. సమయానికి రుణాలు చెల్లించిన రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తగ్గే అవకాశముందని హెచ్చరించారు. తక్కువ వర్షాలకు తగిన విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు సీఎం వెల్లడించారు. రైతులకు అవసరమైన రుణాలు త్వరగా అందించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రైతులకు జూన్ 30లోపు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ హామీ ఇచ్చారు. రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. సమయానికి రుణాలు చెల్లించిన రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తగ్గే అవకాశముందని హెచ్చరించారు. తక్కువ వర్షాలకు తగిన విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు సీఎం వెల్లడించారు. రైతులకు అవసరమైన రుణాలు త్వరగా అందించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.