రాత్రివేళ విద్యుత్ కోతలు.. ప్రజల అవస్థలు
కరెంట్ లేదు..
కునుకు కరువు.. ప్రజల జీవితం అస్థవ్యస్థం
ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల ప్రజల ఆవేదన
ప్రతి రోజా రాత్రి 2 నుంచి 2.5 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేత
వృద్దులు, చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు
ఉదయగిరి, దుత్తలూరు, సీతారాంపురం, వరికుంటపాడు, వింజమూరు మండలాల్లో



