ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతోంది.
ఓ, మంత్రిని నియమించాలని, శిరీషకు న్యాయం చేయాలని ధర్నా కార్యక్రమం జరుగుతుండగా, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కారణంగా ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులతో భయపడాల్సిన పనిలేదు. సీఎం రేవంత్ రెడ్డి అనేక శాఖలను తన వద్దే ఉంచుకుని, పరిపాలనను ప్రజల ఇష్టానికి వదిలేస్తున్నారు. అందువల్ల, ఆయన ఆధీనంలో ఉన్న శాఖలను తక్షణమే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రమంతటినీ అరెస్టు చేసినా సరే, మా ఆప్ కార్యకర్తలను విడుదల చేయాలి. లేకపోతే, ఆడపిల్లలకు రక్షణ కల్పించని ప్రభుత్వం వెంటనే సీఎం ఆధీనంలో హోం శాఖను నియమించాలని డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాము. హోం శాఖను నియమించే వరకు మా పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. నిరుద్యోగ యువతకు రెండు లక్షల మంది ఉద్యోగులను నియమించే వరకు మా పార్టీ పోరాటం కొనసాగిస్తుంది.
సయ్యద్ అవేజ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్.



