Monday, 7 September 2026
  • Home  
  • దివ్యాంగ విద్యార్థులకు చేయూతలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం
- ఖమ్మం

దివ్యాంగ విద్యార్థులకు చేయూతలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం

దివ్యంగా విద్యార్థులకు చేయూత అందించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం తెలిపారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ‘అలీంకో’ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారికి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు తదితర పరికరాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ ఎంపిక ప్రక్రియకు తప్పనిసరిగా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DEO సదానందం, CMO ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శిబిరానికి అవసరమైన పత్రాలతో హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

దివ్యంగా విద్యార్థులకు చేయూత అందించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం తెలిపారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ‘అలీంకో’ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారికి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు తదితర పరికరాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ ఎంపిక ప్రక్రియకు తప్పనిసరిగా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DEO సదానందం, CMO ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శిబిరానికి అవసరమైన పత్రాలతో హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.