Monday, 17 August 2026
  • Home  
  • మంత్రి నిమ్మల వద్దకు 44 గ్రామాల ప్రజలు
- తూర్పు గోదావరి

మంత్రి నిమ్మల వద్దకు 44 గ్రామాల ప్రజలు

దేవీపట్నం, కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల పోలవరం నిర్వాసితులు ఆదివారం పాలకొల్లులోని నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు. ముంపునకు గురవుతున్న 44 గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని R&R కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.

దేవీపట్నం, కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల పోలవరం నిర్వాసితులు ఆదివారం పాలకొల్లులోని నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిశారు. ముంపునకు గురవుతున్న 44 గ్రామాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని R&R కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.