Thursday, 27 August 2026
  • Home  
  • మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న మోడరన్ రైతు బజార్ కు శంకుస్థాపన
- విశాఖపట్నం

మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న మోడరన్ రైతు బజార్ కు శంకుస్థాపన

విశాఖపట్నం 25 8 2026 పున్నమి ప్రతినిధి మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. 5.90 ఎకరాల విస్తీర్ణంలో, అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్&హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించడం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను తీర్చిదిద్దుతాం. Uploaded Video:

విశాఖపట్నం 25 8 2026 పున్నమి ప్రతినిధి
మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. 5.90 ఎకరాల విస్తీర్ణంలో, అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్&హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించడం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను తీర్చిదిద్దుతాం.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.