కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో సంస్థాగత సిబ్బంది సామర్ధ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేసు స్టడీలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆపరేషనల్ హెడ్ ఝాన్సీ మాట్లాడుతూ సర్వే ఫార్మాట్ ల వినియోగం,కేసు స్టడీ ల తయారీ ప్రక్రియ, లింగా ఆధారిత హింసను గూర్చిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో సంస్థాగత సిబ్బంది సామర్థ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమం
కాకినాడ జిల్లా మండల కేంద్రమైన తాళ్లరేవులో భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో వారి కేంద్ర కార్యాలయంలో సంస్థాగత సిబ్బంది సామర్ధ్యాల బలోపేత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ సంస్థలో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కేసు స్టడీలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆపరేషనల్ హెడ్ ఝాన్సీ మాట్లాడుతూ సర్వే ఫార్మాట్ ల వినియోగం,కేసు స్టడీ ల తయారీ ప్రక్రియ, లింగా ఆధారిత హింసను గూర్చిన సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

