Thursday, 17 September 2026
  • Home  
  • పోలీసుల పర్యవేక్షణలో లెక్కింపు
- రాజన్న సిరిసిల్ల

పోలీసుల పర్యవేక్షణలో లెక్కింపు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ఉండి ఆదాయం లెక్కింపు బుధవారం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించారు సీసీ కెమెరాలు ఎస్ పి ఎఫ్ పోలీసుల నిఘా మధ్య లెక్కింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు అనుమతించారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ఉండి ఆదాయం లెక్కింపు బుధవారం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించారు సీసీ కెమెరాలు ఎస్ పి ఎఫ్ పోలీసుల నిఘా మధ్య లెక్కింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు అనుమతించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.