పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ఉండి ఆదాయం లెక్కింపు బుధవారం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించారు సీసీ కెమెరాలు ఎస్ పి ఎఫ్ పోలీసుల నిఘా మధ్య లెక్కింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు అనుమతించారు

- రాజన్న సిరిసిల్ల
పోలీసుల పర్యవేక్షణలో లెక్కింపు
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ఉండి ఆదాయం లెక్కింపు బుధవారం భీమేశ్వర సదన్ పార్కింగ్ స్థలంలో నిర్వహించారు సీసీ కెమెరాలు ఎస్ పి ఎఫ్ పోలీసుల నిఘా మధ్య లెక్కింపు కొనసాగింది కార్యక్రమంలో పాల్గొన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అధికారులు అనుమతించారు

