Thursday, 27 August 2026
  • Home  
  • పశువేముల లో ప్రజల సమస్యలు విన్న తహసీల్దార్
- పల్నాడు

పశువేముల లో ప్రజల సమస్యలు విన్న తహసీల్దార్

పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి | ఆగస్టు 26: మాచర్ల మండలంలోని పసువేముల గ్రామంలో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై విచారణలు నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. సంబంధిత సమస్యలపై సమగ్రంగా విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి | ఆగస్టు 26:
మాచర్ల మండలంలోని పసువేముల గ్రామంలో తహసీల్దార్‌ ఆధ్వర్యంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై విచారణలు నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన దరఖాస్తులు, రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.

సంబంధిత సమస్యలపై సమగ్రంగా విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.