Saturday, 5 September 2026
  • Home  
  • పలువురు విద్యార్థులకు గాయాలు
- రాజన్న సిరిసిల్ల

పలువురు విద్యార్థులకు గాయాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అప్పరల్ పార్క్ బస్సు ఢీ కొట్టింది ఈ ఘటనలో స్కూల్ బస్సు అద్దాలు ధ్వంసమై పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అప్పరల్ పార్క్ బస్సు ఢీ కొట్టింది ఈ ఘటనలో స్కూల్ బస్సు అద్దాలు ధ్వంసమై పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.