పెడన నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతం అయిన కృత్తివెన్ను మండలంలో చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగు నీరు,మరియు ప్రతి గ్రామానికి త్రాగు నీరు ఇవ్వాలనే లక్ష్యం తో ఈ రోజు బంటుమిల్లి మెయిన్ కెనాల్,& కృత్తివెన్ను DC పరిధిలోని చిన పాoడ్రాక నుండి లక్ష్మిపురం వరకు కాలువ పనులను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ప్రతినిధులు,మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భూపతి. రమేష్, అధికారులు కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గం లో చివరి ఆయుకట్టు వరకు నీరు అందించడమే నా లక్ష్యం :పెడన MLA కాగిత కృష్ణప్రసాద్
పెడన నియోజకవర్గంలో సముద్ర తీర ప్రాంతం అయిన కృత్తివెన్ను మండలంలో చివరి ఆయకట్టు వరకూ సమృద్ధిగా సాగు నీరు,మరియు ప్రతి గ్రామానికి త్రాగు నీరు ఇవ్వాలనే లక్ష్యం తో ఈ రోజు బంటుమిల్లి మెయిన్ కెనాల్,& కృత్తివెన్ను DC పరిధిలోని చిన పాoడ్రాక నుండి లక్ష్మిపురం వరకు కాలువ పనులను ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో నీటి సంఘం ప్రతినిధులు,మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భూపతి. రమేష్, అధికారులు కూటమి నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

