Tuesday, 18 August 2026
  • Home  
  • తూ.గో: కన్నబిడ్డలను చంపిన తల్లి.. కోర్టు తీర్పు ఇదే.
- తూర్పు గోదావరి

తూ.గో: కన్నబిడ్డలను చంపిన తల్లి.. కోర్టు తీర్పు ఇదే.

ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. 2021 అక్టోబర్ 10న రాజమండ్రి మల్లయ్య పేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. 2021 అక్టోబర్ 10న రాజమండ్రి మల్లయ్య పేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.