Monday, 20 July 2026
  • Home  
  • జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ కనబరిచిన: వాంకుడోత్ సాయి ప్రియ
- Blog - తెలంగాణ - మహబూబాబాద్

జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ కనబరిచిన: వాంకుడోత్ సాయి ప్రియ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మారుమూల గ్రామం ములమరి తండా చెందిన వాంకుడోత్ సాయి ప్రియ అడ్వాన్స్ JEEలో ప్రతిభ కనబరిచి ఎస్టి కేటగిరీలో 348 ర్యాంకు సాధించింది. అ ర్యాంకు గాను ఈసీఈ విభాగంలో ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు. సాయి ప్రియ ప్రతిభ కనబరిచిన సందర్భంగా తండా ప్రజలు మరియు పలువురి అభినందలు తెలిపారు. తండా పేరును జాతీయస్థాయిలో నిలిపిన సాయి ప్రియ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలనఅధిరోహించాలని.. పలువురు ప్రశంసలు తెలిపారు💐

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మారుమూల గ్రామం ములమరి తండా చెందిన వాంకుడోత్ సాయి ప్రియ అడ్వాన్స్ JEEలో ప్రతిభ కనబరిచి ఎస్టి కేటగిరీలో 348 ర్యాంకు సాధించింది. అ ర్యాంకు గాను ఈసీఈ విభాగంలో ఐఐటి ఖరగ్పూర్ లో ప్రవేశం పొందారు. సాయి ప్రియ ప్రతిభ కనబరిచిన సందర్భంగా తండా ప్రజలు మరియు పలువురి అభినందలు తెలిపారు. తండా పేరును జాతీయస్థాయిలో నిలిపిన సాయి ప్రియ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలనఅధిరోహించాలని.. పలువురు ప్రశంసలు తెలిపారు💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.