Thursday, 9 July 2026
  • Home  
  • జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు నేడు
- ఖమ్మం

జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు నేడు

పున్నమి ఖమ్మం: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు నేడు (సోమవారం) ఉదయం 10 గంటలకు బీజేపీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు నాయుడు రాఘవ, నల్లగట్ల ప్రవీణ్, నల్లమోతు నానీ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాద భావజాలానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించనున్నట్లు వెల్లడించారు.

పున్నమి

ఖమ్మం: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు నేడు (సోమవారం) ఉదయం 10 గంటలకు బీజేపీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు నాయుడు రాఘవ, నల్లగట్ల ప్రవీణ్, నల్లమోతు నానీ తెలిపారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాద భావజాలానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించనున్నట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.