ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం.
దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది.
ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.
- తూర్పు గోదావరి
గోదావరికి ఎట్టకేలకు వరద..!
ఎగువ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద ప్రవాహం ప్రారంభం. దేవీపట్నం వద్ద రంగు మారిన గోదావరి నది నీలి, ఎరుపు వర్ణాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.

