పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 12 తారీఖున నిర్వహించనున్న జాతీయ మెగా లోక అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ సివిల్ కుటుంబ ఆస్తి వివాదాలతో పాటు చెక్ బౌన్స్ బ్యాంక్ రికవరీ విద్యుత్ శౌర్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించుకోవచ్చు అన్నారు సమయం డబ్బు ఆదా చేసుకునేందుకు రాజీమార్గం ఉత్తమమని తెలిపారు



