Tuesday, 16 June 2026
  • Home  
  • ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి: వాసిరెడ్డి రామిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి: వాసిరెడ్డి రామిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 16 (పున్నమి ప్రతినిధి).మనుబోలు, జూన్ 16: మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్ (SIR) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పాల్గొని ఓటర్ల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తులు, గ్రామంలో నివసించని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు మరియు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 16 (పున్నమి ప్రతినిధి).మనుబోలు, జూన్ 16: మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్ (SIR) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పాల్గొని ఓటర్ల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తులు, గ్రామంలో నివసించని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు మరియు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.