ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని సులభంగా వెలికితీసే కొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా మార్పులు చేసిన ‘రైస్ పేపర్’ను ఉపయోగించి కంప్యూటర్ చిప్లు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని బంగారు కణాలను సేకరించవచ్చని తెలిపారు. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలిగించదని పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ఇ-వెస్ట్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం వెలికితీసే కొత్త పద్ధతి
ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని సులభంగా వెలికితీసే కొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రత్యేక రసాయన ప్రక్రియ ద్వారా మార్పులు చేసిన ‘రైస్ పేపర్’ను ఉపయోగించి కంప్యూటర్ చిప్లు వంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లోని బంగారు కణాలను సేకరించవచ్చని తెలిపారు. ఈ పద్ధతి తక్కువ ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలిగించదని పరిశోధకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత ఇ-వెస్ట్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

