Saturday, 13 June 2026
  • Home  
  • ఆస్తి గొడవలు….ఇరువైపు బంధువులు అందరూ.. ఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!*
- పల్నాడు

ఆస్తి గొడవలు….ఇరువైపు బంధువులు అందరూ.. ఆవేశం తో ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న తరుణంలో… ఆరుగురు మృతి…!*

బెంగళూరులో… విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు. ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి పంచాయితీలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రత్యర్థి వర్గంపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపేశారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. విజయపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Uploaded Video:

బెంగళూరులో…

విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు.

ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి పంచాయితీలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.

దీంతో బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రత్యర్థి వర్గంపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపేశారు.

మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.

విజయపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.