బెంగళూరులో…
విజయపుర జిల్లా గోవిందవాడలో ఆస్తి వివాదం తీవ్రమై ఆరుగురు హత్యకు గురయ్యారు.
ఒక కుటుంబంలో 10 ఎకరాల ఆస్తి పంచాయితీలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
దీంతో బంధువులు రెండు వర్గాలుగా విడిపోయి, ప్రత్యర్థి వర్గంపై కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపేశారు.
మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు.
విజయపుర పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Uploaded Video:

