అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు సోమవారం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పుస్తక పఠనం పోటీలు నిర్వహించారు. గ్రంధాలయం ఆవశ్యకతను ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ వివరించారు. జ్ఞాన సముపార్జనకు తరచుగా కళాశాల గ్రంధాలయంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలు చదవాలని లైబ్రరియన్ కామేశ్వర రావు సూచించారు. కళాశాల గ్రంధాలయం లో ఉన్న పుస్తకాలను ప్రదర్శించారు.

అరకు: ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 58వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు సోమవారం ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, పుస్తక పఠనం పోటీలు నిర్వహించారు. గ్రంధాలయం ఆవశ్యకతను ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ వివరించారు. జ్ఞాన సముపార్జనకు తరచుగా కళాశాల గ్రంధాలయంలో ఉన్న వివిధ రకాల పుస్తకాలు చదవాలని లైబ్రరియన్ కామేశ్వర రావు సూచించారు. కళాశాల గ్రంధాలయం లో ఉన్న పుస్తకాలను ప్రదర్శించారు.

