*అనాదమహిళ కు అంతిమ సంష్కారాలు….అభయం సంస్థ*
శుక్రవారం మధ్యానం 12 గంటలకు కావలి వైకుంఠపురం లో పెంకుల ఫ్యాక్టరీ వద్ద మధు వృద్ధాశ్రమం నుంచి ఒక మహిళ మరణించగా,. వృద్ధాశ్రమం వారు ఫోన్ చేసి అంతిమ దహన సంస్కారం చేయమని కోరారు .వెంటనే అభయం స్వచంధ సేవ సంస్థ వారు స్పందించి అభయం సేవకులు.ఇలిoద్ర వెంకటేశ్వర్లు( EVS), శ్రీను మహేష్ కలసి అంతిమ దహన సంస్కారాలు నిర్వహించడం జరిగినది. ఆశ్రమ నిర్వాహకులకు కూడా అభయం సంస్ధే దిక్కు కావడం గమనార్హం.


