ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్య అందించడం సామాజిక బాధ్యత అని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిరిజన, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు గండు ఆనంద్, మహేష్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 21 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు జనసేన నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు విద్య అందించడం సామాజిక బాధ్యత అని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గిరిజన, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మనుబోలు మండల నాయకులు గండు ఆనంద్, మహేష్, పొట్లూరి సుబ్రహ్మణ్యం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

