రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ కార్యక్రమంలో భాగంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారుR.W.S DE B. మోహన్ రావు మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు నిర్మాణం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా గ్రామాలలో LOB( మరుగుదొడ్లు నిర్మించి సగంలో ఆగిపోయినవి) NLOB( కొత్తగా వాలంటీర్లు సర్వే నిర్వహించి నిర్మించవలసినవి) వీటిపై అవగాహన బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచడం నిర్మాణానికి అయ్యే వేయాల కి సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలోMPTO ఆమోస్ బాబు,AE ఆంజనేయులు, పురుషోత్తం, అజీమ్ స్వచ్ ఆంధ్ర కమిషన్ కన్సల్టెంట్ మహేష్,ఈ.ఓ.పి.ఆర్. డి గంగయ్య, తదితరులు పాల్గొన్నారు

రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ కార్యక్రమంలో భాగంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారుR.W.S DE B. మోహన్ రావు మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు నిర్మాణం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా గ్రామాలలో LOB( మరుగుదొడ్లు నిర్మించి సగంలో ఆగిపోయినవి) NLOB( కొత్తగా వాలంటీర్లు సర్వే నిర్వహించి నిర్మించవలసినవి) వీటిపై అవగాహన బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచడం నిర్మాణానికి అయ్యే వేయాల కి సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలోMPTO ఆమోస్ బాబు,AE ఆంజనేయులు, పురుషోత్తం, అజీమ్ స్వచ్ ఆంధ్ర కమిషన్ కన్సల్టెంట్ మహేష్,ఈ.ఓ.పి.ఆర్. డి గంగయ్య, తదితరులు పాల్గొన్నారు